అశ్వియుజ శుద్ద పౌర్ణమి ని పురస్కరించు కొని పద్మాక్షి అమ్మవారికి 120 కిలోల పసుపు తో అభిషేక మరియు అలంకరణ చేయటం జరిగింది. అమ్మవారి మొఖం మాత్రమే కనిపించే విధముగా పూర్తిగా పసుపు నింపబడింది. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమములు నిర్వహించ బడుతాయి. వాటికి కొందరు భక్తులు అండగా ఉంది సహాయ సహకారాలు అందజేయటం జరుగుతుంది.



ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ఆలయ పూజారిని సంప్రదించగలరు.



ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ఆలయ పూజారిని సంప్రదించగలరు.